‘యుఎస్ఐబీసీ ట్రాన్స్ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ చంద్రబాబు
కాలిఫోర్నియాలో మే8న ప్రదానం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్...
పట్టణ గృహనిర్మాణంతో జీడీపీ వృద్ధి
బలహీనవర్గాలకు గృహనిర్మాణంలో పెద్దపీట
పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహనిర్మాణ ప్రాజెక్టులు
ఎల్&టీ, ఎల్ఈపీఎల్ ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్
వివరాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
పట్టణ గృహ నిర్మాణ రంగాన్ని...
ప్రతి ఏడూ 3వేల హెక్టార్ల అదనపు సాగు లక్ష్యం
పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
విజయవాడ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, అటవీ ఉత్పత్తులు పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది....
విజయవాడ : వ్యవసాయరంగంలో అగ్రస్థానంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా అగ్రగామి కావాలనుకుంటోంది. 974 కిలోమీటర్ల తీరప్రాంతం, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మెగా పారిశ్రామిక కారిడార్లు, మౌలిక వసతులు, నిరంతర...
విజయవాడలో ముఖ్యమంత్రి నాయకత్వంలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం :
నాకు ప్రాణ సమానమైన 5 కోట్ల ప్రజానీకానికి, నవ నిర్మాణ దీక్ష...
క్యాబినెట్ నిర్ణయాలు
బుధవారం విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కేబినెట్ లో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు...
నవ నిర్మాణ వారంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన చెప్పిన వివరాలు:
• 3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వివిధ అంశాలపై...
‘నవనిర్మాణ దీక్ష’లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్బంగా రాష్ట్ర విభజన వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళిక తదితర అంశాలపై...
సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద రావు
ఐటిఐకు తక్షణం టెండర్లు పిలవండి
కేంద్ర నిధులు సమకూరేలా కార్యచరణ
మైనారిటీ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంధిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని, అయా వర్గాల ఉన్నతికి తోడ్పడాలని రాష్ట్ర...